బ్రేకింగ్ న్యూస్ ! జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి, పోలీసు సహా ఇద్దరు జవాన్ల మృతి

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్ల్లా జిల్లా క్రేరి ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఒక పోలీసు సహా సీఆర్ఫీ ఎఫ్ కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

బ్రేకింగ్ న్యూస్ ! జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి, పోలీసు సహా ఇద్దరు జవాన్ల మృతి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 17, 2020 | 11:18 AM

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్ల్లా జిల్లా క్రేరి ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఒక పోలీసు సహా సీఆర్ఫీ ఎఫ్ కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. గస్తీ తిరుగుతున్న వీరిపై పొంచి ఉన్న టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సైనికాధికారులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్ లో గత 24 గంటల్లో ఉగ్రదాడి జరగడం ఇది రెండో సారి.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.