తెలంగాణ‌ : చేపల కోసం వల వేస్తే చిక్కిన‌ మొసళ్లు…!

తెలంగాణ‌లోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జాల‌ర్లు వేసిన వ‌ల‌కు రెండు మొసళ్లు చిక్కాయి.

తెలంగాణ‌ : చేపల కోసం వల వేస్తే చిక్కిన‌ మొసళ్లు...!
Follow us

|

Updated on: Jul 10, 2020 | 11:51 PM

తెలంగాణ‌లోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జాల‌ర్లు వేసిన వ‌ల‌కు రెండు మొసళ్లు చిక్కాయి. చెరువులో చేపల కోసం మత్స్యకారులు వ‌ల వేయగా…బ‌రువుగా అనిపించ‌డంతో సొర చేప‌లు ఏమైనా చిక్కాయేమో అని భావించారు. బ‌య‌ట‌కు తీయ‌గా రెండు మొస‌ళ్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అందులో ఒక‌టి పెద్ద‌గా ఉండ‌గా, రెండోది పిల్ల మొస‌లి. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంట‌నే అక్క‌డి చేరుఉన్న అటవీశాఖ సిబ్బంది జూరాల జలాశయంలో మొస‌ళ్లను విడిచిపెట్టారు.

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు