అమ్మమ్మ చేతి వంట ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ చేసిన చికెన్ కలుషితమై ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మనవళ్లకు చికెన్ వండి పెట్టిన బామ్మ మసాలాకు బదులు గుళికల మందు వేసింది.

అమ్మమ్మ చేతి వంట ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది
Follow us

|

Updated on: Jun 22, 2020 | 7:42 PM

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ చేసిన చికెన్ కలుషితమై ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మనవళ్లకు చికెన్ వండి పెట్టిన బామ్మ మసాలాకు బదులు గుళికల మందు వేసింది. అమ్మమ్మ మతి మరుపు ఆ ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది.

చిత్తూరు జిల్లాలోని రూరల్ మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి ఏ.ఎల్.పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ పిల్లలకు చికెన్ వండిపెట్టింది. చికెన్ చేసే సమయంలో మసాలాకు బదులు ఏకంగా గుళికల మందు బిళ్లలు వేసేసింది. కలుషితమైన చికెన్ తిన్న ఇద్దరు బాలులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..