టీటీడీ నిధుల వివాదంపై బోర్డు క్లారిటీ..!

రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి వివాదంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. టీటీడీ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని బోర్డు

టీటీడీ నిధుల వివాదంపై బోర్డు క్లారిటీ..!
Follow us

|

Updated on: Oct 17, 2020 | 7:05 PM

TTD Board Clarity On Funds: రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి వివాదంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. టీటీడీ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని బోర్డు వెల్లడించింది. కేవలం బాండ్లను మాత్రమే తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదుకు మూడు శాతం వడ్డీ మాత్రమే వస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో ఏడు శాతం వడ్డీ వస్తోందని టీటీడీ బోర్డు తెలిపింది. అన్నదాన, బర్ద్, గోసంరక్షణ ట్రస్టులు టీటీడీపైనే ఆధారపడ్డాయి. ఈ క్రమంలోనే వడ్డీ ఆదాయం పెంచేందుకే పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుందని టీటీడీ పేర్కొంది. రూల్‌ నెంబర్‌ 80 ప్రకారం ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉందని.. 1990లో జారీ చేసిన జీవో 311లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని టీటీడీ బోర్డు తెలిపింది.

Also Read: వాళ్లకే తొలి దశ కరోనా వ్యాక్సిన్: కేంద్రం

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..