పీఆర్సీ రిపోర్టుపై తెలంగాణ ఉద్యోగ సంఘాల అసంతృప్తి.. త్రిసభ్య కమిటీ భేటీపై ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠ

లంగాణ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ రిపోర్ట్ వచ్చింది. అయితే కమిషన్ నివేదిక వచ్చిందో? లేదో? ఉద్యోగ సంఘాలు ఒంటికాలిపై..

పీఆర్సీ రిపోర్టుపై తెలంగాణ ఉద్యోగ సంఘాల అసంతృప్తి.. త్రిసభ్య కమిటీ భేటీపై ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠ
Follow us

|

Updated on: Jan 27, 2021 | 2:34 PM

లంగాణ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ రిపోర్ట్ వచ్చింది. అయితే కమిషన్ నివేదిక వచ్చిందో? లేదో? ఉద్యోగ సంఘాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. పీఆర్సీ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఫిట్‌మెంట్‌ సరిగా లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయంపై సీఎస్‌తోనే తేల్చుకోవాలని ఉద్యోగులు భావిస్తునన్నారు.

తొలి వేతన సవరణ నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టింది కమిషన్‌. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ పెంపును ప్రతిపాదించింది. కనీస వేతనం 19 వేలు రూపాయలుగా, గరిష్ట వేతనం లక్షా 62వేలుగా ఉండాలని చెప్పింది పీఆర్సీ కమిటీ. HRAని 30 నుంచి 24 శాతానికి కుదించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ప్రతిపాదించింది. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ డిసెంబర్ 31న ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది.

టీఎన్జీవోలు, టీజీవోలతో సీఎస్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏం చర్చించబోతుందనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగుల సమస్యలను విన్నవించుకోవడంతో పాటు.. పీఆర్సీ నివేదికపైనా ఇరు వర్గాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎస్‌ సోమేష్‌కుమార్‌తో ఏం చెప్పబోతున్నారు? సర్కారు వ్యూహమేంటి? ఉద్యోగుల డిమాండ్లేంటి? ఇవే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.

భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది… అయితే.. కండీషన్స్‌ అప్లై అంటున్న సీఐసీ

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..