టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రగతిభవన్లో సీఎంను కలిసిన గుత్తా సుఖేందర్రెడ్డి.. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తా నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డికి సీఎం ఆదేశించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రగతిభవన్లో సీఎంను కలిసిన గుత్తా సుఖేందర్రెడ్డి.. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తా నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డికి సీఎం ఆదేశించారు.