ఆ చెట్టును తాకితే రోగాలు మాయం.. అడవి బాట పట్టిన రోగులు!

ఆస్పత్రుల చుట్టూ తిరిగినా రోగాలు తగ్గని వాళ్లు ఇప్పుడు అడవిలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం అడవి బాట పట్టారు. అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని.. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో.. రోజూ వేల మంది అక్కడికి వెళ్తున్నారు. స్థానికంగా ఉండే […]

ఆ చెట్టును తాకితే రోగాలు మాయం.. అడవి బాట పట్టిన రోగులు!
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2019 | 3:42 PM

ఆస్పత్రుల చుట్టూ తిరిగినా రోగాలు తగ్గని వాళ్లు ఇప్పుడు అడవిలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం అడవి బాట పట్టారు. అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని.. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో.. రోజూ వేల మంది అక్కడికి వెళ్తున్నారు.

స్థానికంగా ఉండే రూప్ సింగ్ ఠాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు మహిమల గురించి అందరికీ తెలిసింది. ‘‘కుంటుతూ నడిచే నేను.. ఓ రోజు పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయాను. తర్వాత నాలో ఏదో మార్పును వచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకున్నాననిపించింది. ఆరోగ్యం మెరుగు కావడంతో.. ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా’’నని ఆ రైతు మాట్లాడిన వీడియా బయటకు రావడంతో.. అక్కడికి పేషెంట్ల తాకిడి పెరిగింది.

ఆ చెట్టును తాకడం ద్వారా తనకు రోగం తగ్గిపోయిందని ఓ పేషెంట్ కూడా చెప్పడంతో.. రోగాలను తగ్గించుకోవడం కోసం కొందరు వీల్ చైర్లలోనూ అక్కడికి వెళ్తున్నారు. కానీ ఆ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అతడు చనిపోయాడు. రోజూ వేలాదిగా తరలి వస్తున్న వారికి రోగాలు ఏమాత్రం తగ్గాయో తెలీదు కానీ.. స్థానికంగా వ్యాపారం మాత్రం పెరిగిపోయింది. మినరల్ వాటర్, స్నాక్స్, కొబ్బరి బోండాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసమే చెట్టు గురించి ఈ ప్రచారం చేశారని అధికారులు చెబుతున్నారు.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు