ఆ ట్వీట్‌కు.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌కు.. లింకేంటి.?

డాక్టర్ దిశ హత్యకేసులోని నిందితులను పోలీసులు నిన్న ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడంతో.. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందన్నారు. ఆమె మరణించిన ప్రదేశంలోనే.. ఆ మృగాళ్లు మృతి చెందటంతో అందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సంచలన ఎన్‌కౌంటర్‌‌.. ఓ టాలీవుడ్ రచయిత ఫ్యాన్ పరోక్షంగా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని నెటిజన్లు దానికి సంబంధించిన ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఎన్నో […]

ఆ ట్వీట్‌కు.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌కు.. లింకేంటి.?
Follow us

|

Updated on: Dec 07, 2019 | 3:17 PM

డాక్టర్ దిశ హత్యకేసులోని నిందితులను పోలీసులు నిన్న ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడంతో.. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందన్నారు. ఆమె మరణించిన ప్రదేశంలోనే.. ఆ మృగాళ్లు మృతి చెందటంతో అందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సంచలన ఎన్‌కౌంటర్‌‌.. ఓ టాలీవుడ్ రచయిత ఫ్యాన్ పరోక్షంగా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని నెటిజన్లు దానికి సంబంధించిన ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించాడు. తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌ను ఉద్దేశించి.. ‘దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గానీ తెలంగాణలో మాత్రం పోలీస్ రూపంలో ఉన్నాడని’ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు ఓ ఫ్యాన్ రిప్లై ఇస్తూ.. ‘ ఎన్‌కౌంటర్‌‌ మీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని చమత్కరించాడు.

‘కోనా ఫ్యాన్ క్లబ్’ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ అయిన ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే ‘మీరు ఒకవేళ నిందితులను శిక్షించాలంటే.. డాక్టర్ దిశను హత్య చేసిన సంఘటనా స్థలానికి వాళ్ళను తీసుకెళ్లి.. సీన్ రీ- కన్‌స్ట్రక్షన్ చేయండి. అప్పుడు వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. దానితో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వస్తుంది అని పేర్కొంటూ.. కేటీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఇంకేముంది కట్ చేస్తే.. సరిగ్గా అదే విధంగా నిందితులు ఎన్‌కౌంటర్‌‌లో మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌‌తో ఇకపై అఘాయిత్యాలకు పాల్పడేవారి వెన్నులో వణుకు పుట్టాలని చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు