నెగిటివ్‌ వస్తేనే వలస కార్మికులను రాష్ట్రంలోకి రానివ్వండి: హైకోర్టు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రంలోకి అనుమతించే విషయంపై ఒడిశా హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.

నెగిటివ్‌ వస్తేనే వలస కార్మికులను రాష్ట్రంలోకి రానివ్వండి: హైకోర్టు
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 4:44 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రంలోకి అనుమతించే విషయంపై ఒడిశా హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. కరోనా నెగిటివ్ వస్తేనే వారిని రాష్ట్రంలోకి అనుమతించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయవాదులు ఎస్ పండా, కేఆర్‌ మోహపాత్రా తీర్పును వెలువరించారు. ఒడిశాకు రావాలనుకుంటోన్న వలస కార్మికులు ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని న్యాయవాదులు తెలిపారు. అయితే ఆ టెస్ట్‌లకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి అనే విషయంపై మాత్రం వారు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పలు రైళ్లను రద్దు చేసింది.

దీనిపై సూరత్ ఒడియా వెల్ఫేర్ అసోషియేషన్ వీపీ భగీరథ్‌ బెహర మాట్లాడుతూ.. ”హైకోర్టు తీర్పుపై సూరత్‌లో ఉన్న ఒడిశీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కరోనా టెస్ట్‌ చేయించుకోవడం కోసం ఒక్కొక్కరికి రూ.3,500చొప్పున ఖర్చు అవుతుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పని లేకుండా ఉన్న వలస కార్మికులకు ఈ ఖర్చును భరించడం కష్టం. వలస కార్మికుల్లో చాలా మంది ఆహారం, వసతి సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు. కాగా ఒడిశాకు వచ్చిన వలస కార్మికుల్లో ఇప్పటికే 21 మంది కరోనా పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది.

Read This Story Also: ఏపీలో త్వరలో ‘కరోనా ఫ్రీ’గా మారనున్న ఆ జిల్లా..!

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..