గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం !
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలలో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ కాల్వలోకి బోల్తా కొట్టింది.
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలలో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ కాల్వలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు స్పాట్ లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. బాపట్ల – కంకటపాలెం రోడ్డులో వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి పల్టీలు కొట్టింది. మృతులు కర్లపాలెం మండలం గొల్లపాలెంకి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read :
Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?