టాప్ 10 న్యూస్ ‌@ 5 PM

1. రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాన్ … సీఎం కేసీఆర్ నిర్ణయం పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ప్లాస్టిక్‌ను నిషేదించాలని, మానవాళికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని…Read More 2. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం.. అనంతలో ప్రారంభించిన సీఎం వైయస్ జగన్ ఏపీ ప్రజలకు ఉచితంగా ప్రభుత్వమే ఉచితంగా నేత్రవైద్యాన్ని అందించే దిశగా సీఎం జగన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు…Read More  3. టైం చూసి కొట్టే ప్లాన్‌లో బీజేపీ.. ఇక […]

టాప్ 10 న్యూస్ ‌@ 5 PM
Follow us

| Edited By:

Updated on: Oct 10, 2019 | 7:27 PM

1. రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాన్ … సీఎం కేసీఆర్ నిర్ణయం

పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ప్లాస్టిక్‌ను నిషేదించాలని, మానవాళికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని…Read More

2. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం.. అనంతలో ప్రారంభించిన సీఎం వైయస్ జగన్

ఏపీ ప్రజలకు ఉచితంగా ప్రభుత్వమే ఉచితంగా నేత్రవైద్యాన్ని అందించే దిశగా సీఎం జగన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు…Read More 

3. టైం చూసి కొట్టే ప్లాన్‌లో బీజేపీ.. ఇక రంగంలో ఆమె వస్తారా?

తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు బీజేపీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీని ఆధారంగా సీఎం కేసీఆర్‌పై వ్యూహాత్మకంగా దాడికి దిగాలని…Read More

4.మరోసారి అలా అంటే వాతలు పెడతారు: వైసీపీ నేత అంబటి రాంబాబు

రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలన అందిస్తున్న వైసీపీ పాలనను విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని , చంద్రబాబుకు కనీసం …Read More

5. ఎయిర్‌పోర్టులో అక్రమ రవాణా.. బంగారం కాదు అదేంటో తెలిస్తే షాక్

గురువారం మలేసియా నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరి వద్ద ఉన్న ప్లాస్టిక్ బాక్సులను ఓపెన్ చేయగానే తనిఖీ అధికారులు షాక్…Read More

6. “ఆరే ” పార్క్‌లో చెట్ల తొలగింపుపై దీపికా ఏమందో తెలుసా?

తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ దీపికా పదుకొణే కూడా స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ…Read More

7. మెగాస్టార్ అంటే ఆయనకు జెలసీనా..!

మెగాస్టార్ చిరంజీవిని కించపరిచేలా కామెంట్లు చేశారని మెగాభిమానులు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు…Read More

8. రూ.1,199కే విమాన టికెట్!..ఏ కంపెనీ ఎనౌన్స్ చేసిందో తెలుసా?

ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్‌ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా విమాన టికెట్‌ను రూ.1,199 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు…Read More

9. వృద్దులు, దివ్యాంగులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం..తేదీలు ఖరారు!

సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ…Read More

10. సౌత్ స్టార్ హీరోయిన్‌ను పెళ్లాడనున్న క్రికెటర్ మనీశ్ పాండే!

గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి లవ్ ట్రాక్‌కు పెద్దలు కూడా యస్ చెప్పడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది…Read More