బ్రేకింగ్, మెడికల్ కాలేజీల్లో ‘కోటా’, తమిళనాడు పిటిషన్ కి ‘సుప్రీం’ తిరస్కృతి
రాష్ట్రంలో తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 50 శాతం ఓబీసీ కోటాకు...
రాష్ట్రంలో తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 50 శాతం ఓబీసీ కోటాకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.