1. సీఎం సీరియస్..మంత్రులకు మైండ్ బ్లాక్..ఎందుకంటే ?
ఏపీ సీఎం జగన్కు కోపం వచ్చింది. అలాంటి ఇలాంటి కోపం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే, పోస్టులూడిపోతాయని వార్నింగ్ ఇచ్చేంతటి కోపం వచ్చిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి. జిల్లాలపై గట్టిగా ఫోకస్ పెట్టండి..జిల్లాలపై పట్టు.. Read more
2. నిప్పులు చెరిగిన బాబు.. ఎందుకంటే ?
జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు టిడిపి అధినేత చంద్రబాబు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోతే రాష్ట్రంలో ఇసుకు మాఫియా రాజ్యమేలుతోందని చంద్రబాబు అన్నారు. ఇసుక దొరక్క పనిలేక కార్మికులు చనిపోతే వైసీపి నేతలు.. Read more
3. అవతరణ దినోత్సవంపై అదే రగడ..ఏపీలో ఏంజరుగుతుందంటే ?
ఏపీ రాజధానిపై ఇప్పటికే రగడ కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టుపైనా ఆంధ్రప్రదేశ్లో రోజుకో పంచాయితీ జరుగుతోంది. తాజాగా ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా రచ్చగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపేసిన అవతరణ.. Read more
4. లోకేశ్పై పవన్ కల్యాణ్ పోటీ.. ఎక్కడో తెలిస్తే షాక్
సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయలేదు. అదింకా ఆమోదం పొందనే లేదు. ఎన్నికల కమిషన్కు సీటు ఖాళీ అయినట్లు సమాచారం.. ఉప ఎన్నిక ఊసే లేదు.. కానీ ఆ హాట్ సీటు బరిలో ఉద్ధండులు దిగుతారంటూ ప్రచారం జోరందుకుంది. ఆలూ లేదు చూలు.. Read more
5. ఆర్టీసీ సమ్మె ఉగ్రరూపం.. సర్కార్ దిగిరాకతప్పదా ?
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్తో మొదలైన సమ్మె ఇప్పుడు అస్థిత్వ పోరుగా మారుతోంది. సంస్థనే మూసేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనతో సమ్మె స్వరూపం మారిపోయింది. విలీనం మాట దేవుడెరుగు.. సంస్థను.. Read more
6. సంతలో.. లక్షల్లో అమ్మాయిల బేరం..!! నారాయణ ఖేడ్లో ఏం జరుగుతుంది..?
18 ఏళ్లు దాటిన ప్రతీ అమ్మాయి అదృశ్యం. రాత్రికి రాత్రే కుటుంబం మొత్తం మాయం. ఎవ్వరూ ఊహించని అనాగరికం. అవును.. గిరిజన తండాల్లో జరుగుతన్న అమానుష దందా.. తాజాగా.. వెలుగులోకి వచ్చింది. సంతలో పశువులను అమ్మినట్టుగా.. Read more
7. “దృశ్యం” లెవల్లో.. కీర్తి క్రైం కహానీ.. ట్విస్టులు తెలిస్తే మైండ్ బ్లాక్..!
సంచలనం సృష్టించిన రజిత మర్డర్ కేసుకు రాచకొండ పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఈ హత్య కేసులో నిందితులు కటకటాలపాలయ్యారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. తొలుత మిస్సింగ్ కేసుగా.. Read more
8. బంగారంపై వస్తున్న వార్తలపై నోరువిప్పిన కేంద్రం
బంగారంపై ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ పెదవివిప్పింది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందంటూ గత రెండు.. Read more
9. టెకీలకు షాకింగ్ న్యూస్.. వేల ఉద్యోగాలు హాంఫట్..!
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్.. ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ రాబోయే త్రైమాసికాల్లో దాదాపు 7,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇది కఠినతరమైన నిర్ణయమే అయినప్పటికి.. Read more
10. సంచలన నిర్ణయం దిశగా ట్విట్టర్..!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారంపై ప్రక్షలన చేపట్టేందుకు నడుంబిగించింది. ఇకపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి రాజకీయ ప్రకటనలకు ఆస్కారం లేకుండా.. అన్ని రకాల.. Read more