1. చంద్రబాబుకు మరో షాక్..ఆయన మౌనం అందుకేనా?
టిడిపికి, ఆ పార్టీ చీఫ్ అయిన చంద్రబాబుకు మరో పెద్ద షాక్ తగలబోతోందా ? ఆ మాజీ మంత్రి అంతర్ధానంలో అంతరార్థం అదేనా ? అమరావతిని, తెలుగుదేశం పార్టీ శ్రేణులను కుదిపేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎక్కడ? పార్టీ.. Read more
2. కిరణ్ రీ-ఎంట్రీపై జోరుగా కథనాలు..ఇంతకీ నిజమేంటంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. బిజెపిలో ఆయన చేరుతున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు కాదు..కాదు.. కిరణ్ కుమార్ రెడ్డి ఏపిసిసి.. Read more
3. టి.కాంగ్రెస్లో ‘మహా’ అగ్రిమెంట్.. ఎవరి మధ్యో తెలిస్తే షాకే!
ఒకే ఒక కుర్సీ. ఆ సీటు కోసం అర డజన్ మంది రేసులో ఉన్నారు. హైదరాబాద్ టు ఢిల్లీ పరుగులు పెడుతున్నారు. కానీ ఆ రేసులో విన్ అయ్యేది ఎవరో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆరుగురు మాత్రం పరుగు ఆపడం లేదు. కానీ సందట్లో.. Read more
4. కరువు జిల్లాను ఆదుకుంటున్న మేక పాలు..
మేక పాలు, గొర్రె పాలను తాగాలంటే చాలా మంది విముఖత చూపుతారు. ఎందుకంటే, వాటిలో అదో రకమైన వాసన వస్తుంది. పైగా అవి తొందరగా అరగవు అని కూడా అంటుంటారు. దీంతో వాటి పాల అమ్మకాలు గానీ, కొనుగోలు గానీ పెద్దగా పట్టించుకోరు. కానీ.. Read more
5. ‘డిఫెన్స్ పార్లమెంటరీ ప్యానెల్”లోకి .. వివాదాస్పద ఎంపీ ఎంటర్..
బీజేపీ ఎంపీ, సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. ఈ పేరు వింటే చాలు.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. అలాంటి ఆమెకు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీ ప్యానెల్లో.. Read more
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా యూజర్స్లో తలెత్తిన ఆందోళనకు ఎట్టకేలకు కేంద్రం చెక్ పెట్టింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ యూజర్లు పెరిగారని.. వారికి చెక్ పెట్టాలంటే.. సోషల్ మీడియా అకౌంట్స్కు ఆధార్ లింక్.. Read more
7. స్పా సెంటర్ పైకప్పులో కొండచిలువ..! పదేళ్లుగా అక్కడే ఆవాసం..!
స్పా సెంటర్ అంటేనే ఎప్పుడూ వచ్చిపోయే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. అటువంటి స్పా సెంటర్లో ఓ భారీ కొండచిలువ ఆవాసం ఏర్పాటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా పదేళ్ల నుంచి అదే స్పా సెంటర్లో నివసిస్తోంది. కానీ.. Read more
8. ఆ నలుగురికి ఇస్మార్ట్ సత్తి.. గ్రీన్ ఛాలెంజ్ సవాల్
గ్రీన్ ఛాలెంజ్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మొదలైన ఉద్యమం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సందడిగా సాగుతున్న ఛాలెంజ్ కార్యక్రమం. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరిన ఈ ఛాలెంజ్.. రోజురోజుకూ రాష్ట్ర సరిహద్దులు దాటుతూ కొనసాగుతోంది. ఇందులో.. Read more
9. నాగబాబు వెంటే మేమంటూ..
జబర్దస్త్ కామెడీ షో నుంచి ఇప్పటికే నాగబాబు సహా చాలామంది కమెడియన్లు వలస వెళ్లారనే వార్త తెలిసిన సంగతే. నాగబాబు స్థానంలో జడ్జ్ గా హాస్యనటుడు అలీ ,కొత్త పగ్గాలు చేపట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఎలక్షన్ల.. Read more
10. మరోసారి ఎన్జీయార్ పాత్రలో బాలయ్య?
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మించిన ఎన్టీయార్ బయోపిక్ లో తండ్రి పాత్రను చాలా బాగా పోషించాడు.. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బాలయ్య యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.. అయితే, బాలయ్య మరోసారి తన తండ్రి.. Read more