1. ఏపీ రాజధానిపై క్లారిటీ.. నిపుణుల కమిటీ సూచనలివేనా.?
ఏపీ రాజధానిపై తొందర్లోనే జగన్ సర్కార్ నుంచి క్లారిటీ రానుందా.? అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. రాజధానితో పాటుగా హైకోర్టు, ఇతర సంస్థలను ఎక్కడికి తరలిస్తే బాగుంటుందనే దానిపై ఇప్పటికే నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక.. Read more
2. జెరూసలెం యాత్రికులకు జగన్ కానుక.. అదేంటంటే.?
ఏపీ పాలిటిక్స్ రోజుకో ట్విస్ట్తో థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక వైపు మతపరమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ సర్కార్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో వాటికి ఇంకా ఆజ్యం పోసింది. అదేంటంటే.. జెరూసలెం యాత్రకు వెళ్లాలనుకునే క్రైస్తవ.. Read more
3. కుళ్ళిన చికెన్తో బిర్యానీ.. హైదరాబాద్ ‘బావర్చి’ ఇంత అరాచకమా.?
ఇక తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి ప్రముఖ హోటల్ బావర్చిలో ఎదురైంది. హైదరాబాద్ జీఎచ్ఎంసీ అధికారులు నిర్వహిస్తున్న ‘మన నగరం- మన ప్రణాళిక’లో భాగంగా పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫీర్జాదిగూడ.. Read more
4. ప్రపంచ కుబేరుడితో కేంద్రమంత్రి..! ఇద్దరి ముచ్చట్లు అదుర్స్..!
సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న మాధ్యమం. సామాన్య జనమే కాదు.. వీఐపీలు.. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా దీనిని చాలా ఉపయోగిస్తూ.. వారి అభిమానులకు దగ్గరవుతున్నారు. అంతేకాదు.. Read more
5. తొమ్మిదేళ్ల పోరాటం.. కులం, మతం నుంచి విముక్తి!
భారతదేశంలో కులం, మతం అనే రెండు అంశాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటి వల్ల ఇండియాలో ఎన్నో కొట్లాటలు కూడా జరిగాయి. పుట్టుకతో మన కులం, మతం నిర్ణయించబడుతుందని ప్రభుత్వ వ్యవస్థ చెబుతోంది. అలాంటి ఈ కులమతాలతో.. Read more
6. ఓటీటీ కంటెంట్కు నో సెన్సార్.. కేంద్రం కీలక నిర్ణయం!
ఈ మధ్యకాలంలో యువత థియేటర్లలో సినిమాల చూడటం మీద కంటే.. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్పై వెబ్ సిరీస్లను వీక్షించడంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీన్ని బట్టే ఓటీటీలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇదంతా.. Read more
7. మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఎలాగంటే.?
టైటిల్ను చూసి షాక్ అవుతున్నారా..? ఎవరైనా మద్యం సేవిస్తే.. ఆరోగ్యం పాడవుతుందని అంటారు. ఇక్కడేంటి కాపాడుకోవచ్చు అని చెబుతున్నానని అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నానండీ.. ఇప్పుడు మితంగా మనం భోజనం తింటే అంతా.. Read more
8. రైల్వే జాగిలం..ఫుట్బోర్డింగ్ చేశారో పనిపడుతుంది..!
బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పడు..చాలా మంది ఫుట్బోర్డింగ్ చేస్తుంటారు..లోపల ఖాళీగా ఉన్నప్పటికీ మెట్లపైనే నిల్చుని ప్రయాణిస్తుంటారు. అధికారులు, స్థానికులు ఎంత చెప్పినా వారు తమ తీరు మార్చుకోరు సరికదా..చాలా సార్లు చాల మంది.. Read more
9. ఈ ఐస్క్రీం ధర రూ. 52,300
ఏ కాలమైనా సరే కప్పులకు కప్పులు ఐస్క్రీంలను లాగించే హిమక్రీముల ప్రియులు చాలామందే ఉంటారు..అలాంటి వారందరికీ ఒక బిగ్ న్యూస్.. దుబాయ్ లోని జుమెయిరా బీచ్ రోడ్లో ఉన్న స్కూపీ కెఫేలో ఓ ఐస్క్రీంను లాంచ్ చేసారు.. Read more
10. ట్రంప్కు అమెరికన్ల షాక్.. అభిశంసనపై సర్వే రిపోర్ట్ అదుర్స్ !
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అభిశంసించాలని అమెరికన్ ప్రజలు కోరుకుంటున్నారా? ప్రజాభిప్రాయాన్ని గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. దాదాపు 51 శాతం మంది అమెరికన్ ప్రజలు అభిశంసన వైపే మొగ్గు చూపుతున్నారని ఒక వార్తా.. Read more