టాప్ 10 న్యూస్ @ 9 AM
1.విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు.. సందడిగా మారిన డిపోలు దీక్ష దివస్ సందర్భంగా వచ్చి విధుల్లోకి చేరాలంటూ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గురువారం శుభవార్తను ప్రకటించిన విషయం తెలిసిందే.. Read More 2.ఆర్టీసీలో పెరిగిన టికెట్ రేట్లు.. వివరాలు తెలుసుకున్నారా..? సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్గీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఉదయాన్నే డిపోల వద్దకు కోలాహలం ప్రారంభమైంది. ఎటువంటి షరతలు లేకుండానే తిరిగి ఉద్యోగాల్లో తీసుకుండటంతో.. Read More 3.రైతు రుణ మాఫీ.. స్థానికులకు 80% […]
1.విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు.. సందడిగా మారిన డిపోలు దీక్ష దివస్ సందర్భంగా వచ్చి విధుల్లోకి చేరాలంటూ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గురువారం శుభవార్తను ప్రకటించిన విషయం తెలిసిందే.. Read More
2.ఆర్టీసీలో పెరిగిన టికెట్ రేట్లు.. వివరాలు తెలుసుకున్నారా..? సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్గీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఉదయాన్నే డిపోల వద్దకు కోలాహలం ప్రారంభమైంది. ఎటువంటి షరతలు లేకుండానే తిరిగి ఉద్యోగాల్లో తీసుకుండటంతో.. Read More
3.రైతు రుణ మాఫీ.. స్థానికులకు 80% ఉద్యోగాలు: మహా వికాస్ అఘాడీ ఎన్సిపి నాయకులు జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ మరియు సేన నాయకుడు ఏక్నాథ్ షిండే మీడియా సమావేశంలో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ప్రతిపాదనలను ప్రకటించారు.. Read More
4.వర్మకు జగన్ ప్రభుత్వం ఊహించని షాక్.. ఏం చేసిందంటే..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రానికి వివాదాలు ఆగేలా లేవు. ఈ సినిమాను ఈ రోజు విడుదల చేయాలని భావించినప్పటికీ..Read More
5.కన్నీరు పెట్టిస్తోన్న ప్రియాంక రెడ్డి చివరి ఫోన్ కాల్ సంభాషణ.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి కేసుపై పోలీసులు విచారణ జరపగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు ఆమెను ఎవరు అతి దారుణంగా కాల్చి చంపారనే.. Read More
6.ఇరాక్ ఆందోళన హింసాత్మకం.. 13 మంది మృతి.. 70 మందికి గాయాలు! ఇరాక్లోని నాసిరియాలో గురువారం జరిగిన నిరసనల నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు..Read More
7.టీమిండియా నెంబర్ 4 స్లాట్కు శ్రేయాస్ పర్ఫెక్ట్: ఎంఎస్కె గత రెండేళ్లలో ఆటగాడిగా తన నైపుణ్యాన్ని పరిశీలిస్తే పరిమిత ఓవర్ల లైనప్లో భారత్కు నెం .4 సమస్యకు శ్రేయాస్ అయ్యర్ పరిష్కారమని సెలెక్టర్ల ఛైర్మన్ ఎంఎస్కె ప్రసాద్ తెలిపారు.. Read More
8.క్యాష్ వదిలేసి ఉల్లిపాయలు ఎత్తుకెళ్లిన దొంగలు! దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్లో కిలో రూ.100 పలుకుతోంది.. Read More
9.‘సైరా’ చూడరని ముందే చెప్పా: సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు.. Read More
10.ఆరు నెలలు ఆలస్యంగా వస్తున్న ‘అర్జున్ సురవరం’: నిఖిల్ నిఖిల్ హీరోగా థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న సినిమా అర్జున్ సురవరం. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఈ నెల 29న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. Read More