టాప్ 10 న్యూస్ @ 9 AM
1.బోటు ప్రమాదం: హర్షకుమార్ సడన్ ఎంట్రీ ఎందుకు? టీడీపీ ఆటాడిస్తుందా? కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ హర్ష కుమార్ చేసిన.. Read More 2.బస్సు డ్రైవర్కు హెల్మెట్ లేదంటూ చలానా..! సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన మోటర్ వెహికిల్ యాక్ట్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఇప్పటికే పలు […]
1.బోటు ప్రమాదం: హర్షకుమార్ సడన్ ఎంట్రీ ఎందుకు? టీడీపీ ఆటాడిస్తుందా?
కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ హర్ష కుమార్ చేసిన.. Read More
2.బస్సు డ్రైవర్కు హెల్మెట్ లేదంటూ చలానా..!
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన మోటర్ వెహికిల్ యాక్ట్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా.. Read More
3.ట్విట్టర్ ప్రక్షాళన.. భారీగా ఫేక్ అకౌంట్ల తొలగింపు
ప్రముఖ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వార్తలను వ్యాపింప చేసే పలు అనుమానాస్పద అకౌంట్లను గుర్తించి వాటిని… Read More
4.భారత వాయుసేన చేతికి రాఫెల్ వచ్చిందోచ్..!
భారత అమ్ములపొదిలోకి మరో యుద్ధం విమానం చేరింది. అత్యంత అధునాతనమైన ఫైటర్ జెట్ అయిన రాఫేల్ను.. భారత వాయుసేన శుక్రవారం అందుకుంది… Read More
5.చింతపై జీఎస్టీ తీపి కబురు.. అంతేకాదు ఇక హోటల్ గదులపై..!
శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. సామాన్యులకు.. Read More
6.మహాసంగ్రామంలో కాషాయ పార్టీలు కలుస్తాయా.. కలబడతాయా..?
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెల్లు కూడా గడవలేదు.. అప్పుడే మిని సంగ్రామాని కమల దళం రెడీ అవుతోంది. మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలకు.. Read More
7.అందుకే.. ఆ జిల్లాకు కేసీఆర్ 4 మంత్రి పదవులు ఇచ్చారు: కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు.. దారితప్పి నాలుగు ఎంపీ.. Read More
8.ఫ్రీ వైఫై ఉపయోగిస్తున్నారా..? అయితే మీ డబ్బులు పోయినట్లే.!
మీరు పబ్లిక్ వైఫైను వాడుతున్నారా.? జర భద్రం గురూ.! మీ వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. యువత తరచుగా ఫ్రీ వైఫైను విరివిగా వాడుతున్నారు… Read More
9.ఏటీఎంల పనితీరుపై ఆర్బీఐ న్యూరూల్స్: బ్యాంకులకు షాక్
కొన్ని కొన్ని సమయాల్లో.. అవసరమై.. ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకుందామనుకున్నప్పుడు.. క్యాష్ ఉండదు. కొన్ని ఏటీఎంలకు బయటనే.. ఔట్ ఆఫ్ సర్వీసులు బోర్డులు.. Read More
10.కలెక్షన్స్ ఫుల్ కానీ, ప్రభాస్ రూపాయి రాదు…. ఎందుకో తెలుసా ?
‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియన్ మూవీ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో.. Read More