టాప్ 10 న్యూస్ @10AM

1. నేడు విజయవాడలో పెట్టుబడుల సదస్సు.. ప్రారంభించనున్న సీఎం జగన్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా విజయవాడలో నేడు పెట్టుబడుల సదస్సు ప్రారంభం కానుంది. హోటల్‌ గేట్‌వేలో ఈ ఉదయం 10గంటలకు సదస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. భారత విదేశాంగశాఖ సమన్వయంతో.. Read more 2. నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమావేశం నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వేర్వేరుగా సమావేశం కానున్నాయి. నీటి పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా […]

టాప్ 10 న్యూస్ @10AM
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 10:03 AM

1. నేడు విజయవాడలో పెట్టుబడుల సదస్సు.. ప్రారంభించనున్న సీఎం జగన్

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా విజయవాడలో నేడు పెట్టుబడుల సదస్సు ప్రారంభం కానుంది. హోటల్‌ గేట్‌వేలో ఈ ఉదయం 10గంటలకు సదస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. భారత విదేశాంగశాఖ సమన్వయంతో.. Read more

2. నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమావేశం

నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వేర్వేరుగా సమావేశం కానున్నాయి. నీటి పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టం మేరకు హైదరాబాద్​ నుంచి.. Read more

3. వీహెచ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైర్ అయ్యారు పార్టీ సీనియర్ లీడర్ వీహెచ్. వారి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని వాఖ్యానించారు. పార్టీలోని నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం .. Read more

4. ఇండిగో నిర్లక్ష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

ఇండిగో ఫ్లైట్స్‌ ఆలస్యం కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్యాసింజర్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుండి విజయవాడ.. Read more

5. కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం..

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 విమానం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. అసోంలోని మిలన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న సుఖోయ్ -30 ఎంకేఐ ఫైటర్ జెట్.. Read more

6. మా గగనతలాన్ని మూసేయలేదు: పాకిస్తాన్

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయలేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన.. Read more

7. వాట్సాప్‌లో వదంతులు ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలిసిపోతుందట..

వాట్సాప్.. ప్రస్తుతం సులభంగా సమాచారం ఇతరులకు అందివ్వడంలో.. అన్నింటికన్నా ముందున్న సామాజిక మాధ్యమం. అయితే దీని ద్వారా విలువైన సమాచారమే కాకుండా.. వదంతులు కూడా వ్యాప్తిచెందుతున్నాయి. అయితే.. Read more

8. మాస్, క్లాస్.. నీ ‘దూకుడు’కు ‘సరిలేరు’ ఎవరు

సూపర్‌స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘దూకుడు’కు మరో పేరు. ఈ పేరు వినగానే ఎన్నో రికార్డులు, మరెన్నో విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి. ఇటు క్లాస్, అటు మాస్.. మరోవైపు ప్రయోగాలతో వయసు .. Read more

9. హీరోగా వినాయక్..ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్!

మాస్‌లో మంచి బేసున్న డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా.. Read more

10. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్స్ : క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన

 క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఓ అద్భుతమైన థాట్‌తో నెటిజన్లను ఇంప్రెస్ చేసింది. ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. అయితే గేమ్‌కు క్వాలిఫై అవ్వాలంటే శరీరంలోని.. Read more

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.