టాప్ 10 న్యూస్ @9 PM
1.నాడు ‘ఖైదీ’.. నేడు ‘దొంగ’.. మరోసారి చిరు టైటిల్తోనే వస్తున్న కార్తీ! తమిళ నటుడు కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దొంగ’. కార్తీ వదిన, సీనియర్ నటి జ్యోతిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను… Read More 2.రెండున్నరేళ్ల బాలుడు మిస్సింగ్..పట్టించిన వాట్సాప్ కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారిని వెతికి పట్టించింది సోషల్ మీడియా. ఈ సంఘటన అనంతపురం జిల్లలో జరిగింది. ఇంటినుంచి తప్పిపోయిన ఓ బాలుడ్ని […]
1.నాడు ‘ఖైదీ’.. నేడు ‘దొంగ’.. మరోసారి చిరు టైటిల్తోనే వస్తున్న కార్తీ!
తమిళ నటుడు కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దొంగ’. కార్తీ వదిన, సీనియర్ నటి జ్యోతిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను… Read More
2.రెండున్నరేళ్ల బాలుడు మిస్సింగ్..పట్టించిన వాట్సాప్
కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారిని వెతికి పట్టించింది సోషల్ మీడియా. ఈ సంఘటన అనంతపురం జిల్లలో జరిగింది. ఇంటినుంచి తప్పిపోయిన ఓ బాలుడ్ని తిరిగి తల్లిదండ్రులకు… Read More
3.రాజేంద్రప్రసాద్కు వంశీ క్షమాపణ
వల్లభనేని వంశీ.. ఏపీ రాజకియాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా మారారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేశ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారాయన… Read More
4.“క్యాన్సర్’ భూతాన్ని తరిమేద్దాం..
క్యాన్సర్ వ్యాధి..ఇదో భయంకరమైన మహమ్మారి..ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న భూతం. క్యాన్సర్ శరీరంలోని అన్ని భాగాలకు వస్తుంది. చర్మం నుంచి కాలేయం వరకు… Read More
5.రెండు తలల పిల్లి..రెండు సార్లు
మొన్నామధ్య ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారి తెగ చక్కర్లు కొట్టింది. కొందరైతే, ఆ వీడియోను షేర్ చేయాలని.. Read More
6.బల్బులకి బ్యాక్టీరియాను చంపే సీనుందా?
సిస్కా గ్రూప్ కంపెనీ సిస్కా బ్యాక్టీగ్లో పేరుతో SSK-BAB-9W Anti-Bacterial LED బల్బును మార్కెట్లోకి తీసుకొచ్చింది. మైక్రోబయాల్ డిసిన్ఫెకషన్.. Read More
7.బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం..చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి నగదు స్వాహా..
కొందరు బ్యాంక్ ఉద్యోగులు మరీ బరితెగిస్తున్నారు. టైమ్ టూ టైమ్ భారీగా జీతాలు వస్తున్నా కూడా ..అక్రమ సొమ్ము కోసం తప్పుడు మార్గాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే అనేకచోట్ల.. Read More
8.కరివేపాకుతో తస్మాత్ జాగ్రత్త..!
పప్పు, కూర,చారు ఇలా ఇంట్లో ఏ వంట చేసినా కరివేపాకు లేనిదే ఆ వంటకి రుచి రాదు.. టేస్ట్ కోసం కాకపోయినా కరివేపాకులో ఉండే పోషకాల కోసమయినా.. Read More
9.ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ మరో అస్త్రం.. అదేంటంటే.?
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె నిరవధికంగా 43వ రోజుకు చేరుకుంది. అటు కార్మికులు.. ఇటు ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగట్లేదు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం.. Read More
10.ఉచితంగా బైకులను ఇవ్వనున్న జగన్ సర్కార్.? ఎవరికంటే.?
ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా.. Read More