యాదాద్రి పతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటేసేందుకు భారీగా జనం తరలివెళ్తుండడంతో యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు టోల్‌ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో.. తీవ్ర అవస్థలు పడుతున్నారు వాహనదారులు. విజయవాడ వైపు 9 టోల్‌గేట్లు తెరిచినప్పటికీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

యాదాద్రి పతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2019 | 2:16 PM

ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటేసేందుకు భారీగా జనం తరలివెళ్తుండడంతో యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు టోల్‌ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో.. తీవ్ర అవస్థలు పడుతున్నారు వాహనదారులు. విజయవాడ వైపు 9 టోల్‌గేట్లు తెరిచినప్పటికీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.