టాప్ 10 న్యూస్@ 6 pm

1.చుట్టూ నీరు.. ట్రైన్‌లో ప్రయాణికులు .. ప్రాణాలతో కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే సర్వీసులను అధికారులు నిలిపివేశారు.. Read More 2.కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జైషే బాంబ్ మేకర్ హతం.. ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం తెల్లవారుజామును షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జైషే టాప్ బాంబ్ మేకర్.. మున్నా లాహోరీ.. Read More 3.ముగ్గురు […]

టాప్ 10 న్యూస్@ 6 pm
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 6:03 PM

1.చుట్టూ నీరు.. ట్రైన్‌లో ప్రయాణికులు .. ప్రాణాలతో కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే సర్వీసులను అధికారులు నిలిపివేశారు.. Read More

2.కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జైషే బాంబ్ మేకర్ హతం..

ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం తెల్లవారుజామును షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జైషే టాప్ బాంబ్ మేకర్.. మున్నా లాహోరీ.. Read More

3.ముగ్గురు కాంగ్రెస్ నేతలను కిడ్నాపర్లనుకుని

మధ్యప్రదేశ్ లోని బేతూల్ జిల్లా నవల్ సింహ్ అనే గ్రామమది. గురువారం రాత్రి ముగ్గురు కాంగ్రెస్ నాయకులు కారులో ప్రయాణిస్తుండగా.. పిల్లలను అపహరించుకుపోయే ముఠా సభ్యులనుకుని వారిని గ్రామస్తులు చితకబాదారు..Read More

4.లోకేష్‌కు అంతసీన్ లేదు: కన్నా లక్ష్మీనారాయణ

టీడీపీ నుంచి బీజేపీలోకి నాయకుల వలసలు మొదలయ్యాయని, ఏపీలో టీడీపీ కనుమరుగవుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. Read More

5.ఇండస్ట్రీలో జగన్ వ్యతిరేకులు.. పృథ్వీ సంచలన వ్యాఖ్య..!

సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ సంచలన కామెంట్స్ చేశారు. సినీ పెద్దలపై పృథ్వీ చేస్తోన్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జగన్ సీఎం కావడాన్ని కొంతమంది..Read More

6.ట్విట్టర్ వార్: కేశినేని వర్సెస్ పీవీపీ

ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో ట్వీట్లు చేస్తూ వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంటే ఎంపీ కేశినేని నాని.. తాజాగా కమ్యూనిస్టు పార్టీ నేతల తీరుపై ట్వీట్ చేశారు..Read More

7.బోర్డర్ వాల్ కట్టొచ్చు..ట్రంప్ కి సుప్రీంకోర్టు పర్మిషన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రెండు ‘ విజయాలు ‘ సాధించారు. యుఎస్-మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి మిలిటరీ నిధులను వినియోగించుకోవడానికి ఆయనకు అనుమతినిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. Read More

8.నిప్పుకణికల అగ్ని పర్వతం బద్దలైంది

అది ఇండోనేసియాలోని తాంకు బన్ పెరాహూ ప్రాంతం. అక్కడ కొన్ని సంవత్సరాలుగా స్తబ్దంగా ఉన్న ఓ అగ్నిపర్వతం హఠాత్తుగా బద్దలైంది. నిప్పు కణికలు చిమ్ముతూ, ఎర్రని మండుతున్న లావాను విరజిమ్ముతూ.. Read More

9.ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికలు: ‘మన ప్యానల్’ ఘన విజయం!

హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. దిల్ రాజు ప్యానల్, సి.కళ్యాణ్ ప్యానల్ మధ్య జరిగిన ఈ రసవత్తరమైన పోరులో నిర్మాత కళ్యాణ్ వర్గమే పైచేయి సాధించింది. సి కళ్యాణ్ నేతృత్వం వహించిన ..Read More

10.రవిశాస్త్రి పోస్ట్ భద్రం.? వేటుపై సస్పెన్స్!

ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. జట్టులో మార్పులు చేయడానికి బీసీసీఐ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హెడ్ కోచ్‌తో సహా..Read More