తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత రెండు మూడు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ఈ రోజు 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి దాటాయి కోవిడ్ కేసులు. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 990కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 25 మంది మృతి చెందారు. అలాగే ఈ రోజు […]

తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా కేసులు
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 9:45 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గత రెండు మూడు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ఈ రోజు 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి దాటాయి కోవిడ్ కేసులు. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కాగా వీటితో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 990కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 25 మంది మృతి చెందారు. అలాగే ఈ రోజు 9 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జి అవ్వగా.. దీంతో ఇప్పటివరకూ 316 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణలో 660 మంది చికిత్స పొందుతున్నారు.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

తన దారిలోకి వెళ్లి నేనేం సలహాలు ఇస్తాను? పవన్ పార్టీపై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్