తిరుమలలో వైభవంగా శ్రీవారి తిరుచ్చిసేవ

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి , భూదేవి సమేత శ్రీమలయప్ప...

తిరుమలలో వైభవంగా శ్రీవారి తిరుచ్చిసేవ
Follow us

|

Updated on: Oct 16, 2020 | 7:56 PM

Tirumala Brahmotsavam : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుచ్చి సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు తిరుచ్చిపై శ్రీదేవి , భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు,ఈవో జవహర్ రెడ్డి కంకణధారణ చేశారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో ఉత్సవాలకు సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.