మనకెందుకు మతం ముద్ర..అందుకే ఈ తీర్థయాత్ర

ఎంత లౌకిక దేశం అని మనం చెప్పుకున్నా దేశంలో రాజకీయాలు మతం, కులం ఆధారంగానే జరుగుతున్నాయి. గత పదిహేను రోజులుగా ఏపీ రాజకీయాల్లో మతం, కులం అనే మాటలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీల మధ్య హిందుత్వం ఆధారంగా మాటల తూటాలు పేరాయి. తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి వైసీపీ ప్రభుత్వం అండ వుందన్న కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలో మతం ముద్ర పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు వైసీపీ నేతలు. […]

మనకెందుకు మతం ముద్ర..అందుకే ఈ తీర్థయాత్ర
Follow us

|

Updated on: Dec 14, 2019 | 3:37 PM

ఎంత లౌకిక దేశం అని మనం చెప్పుకున్నా దేశంలో రాజకీయాలు మతం, కులం ఆధారంగానే జరుగుతున్నాయి. గత పదిహేను రోజులుగా ఏపీ రాజకీయాల్లో మతం, కులం అనే మాటలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీల మధ్య హిందుత్వం ఆధారంగా మాటల తూటాలు పేరాయి. తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి వైసీపీ ప్రభుత్వం అండ వుందన్న కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.

ఈ నేపథ్యంలో మతం ముద్ర పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగా కడప జిల్లా నేతలు తిరుమల మహా పాదయాత్ర పేరిట ఓ యాత్ర ప్రారంభించారు. ఆకేపాటి అమర్నాథరెడ్డి ఈ మహా పాదయాత్రను చేపట్టారు. కాగా.. ఈ యాత్రకు వైసీపీ నేతలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో శనివారం క్లియర్‌గా వెల్లడైంది.

శనివారం పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేటవద్ద ఆకేపాటి అమర్నాథరెడ్డి తిరుమల మహా పాదయాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల యాత్రలో పాల్గొనడం ఆనందంగా వుందని అంజాద్ బాషా అన్నారు.

500 సంవత్సరాల క్రితం అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిబాటను త్వరలో భక్తులకు సులువైన మార్గంగా మారుస్తామని బాషా ప్రకటించారు. అన్నమయ్య కాలిబాటను సులువైన మార్గంగా మార్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!