కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కారు టైర్ పేలడంతో అది అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందారని.. మృతులు శశికళ, విజయ్, మనోజ్ లుగా పోలీసులు గుర్తించారు. ఆదోని మండలం నాగలాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కారు టైర్ పేలడంతో అది అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందారని.. మృతులు శశికళ, విజయ్, మనోజ్ లుగా పోలీసులు గుర్తించారు. ఆదోని మండలం నాగలాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.