ఆర్మీ ట్రక్కు బోల్తా.. ముగ్గురు జవాన్లకు గాయాలు
హిమాచల్ ప్రదేశ్లో ఓ ఆర్మీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. రాష్ట్రంలోని మండి జిల్లాలోని పధార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఈర్మీ జవాన్లకు గాయాలయ్యాయి. మండి జిల్లా..
హిమాచల్ ప్రదేశ్లో ఓ ఆర్మీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. రాష్ట్రంలోని మండి జిల్లాలోని పధార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఈర్మీ జవాన్లకు గాయాలయ్యాయి. మండి జిల్లా ఎస్పీ గురుదేవ్ చంద్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాడు పధార్ ప్రాంతంలో ఓ ఆర్మీ ట్రక్కు అదుపుతప్పి పల్టీలు కొట్టిందన్నారు. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న ముగ్గురు ఆర్మీ జవాన్లకు గాయాలయ్యాయయన్నారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Three Army personnel injured after an Army truck rolled down a cliff in Padhar area of Mandi district today: Gurdev Chand Sharma, SP, Mandi district. #HimachalPradesh pic.twitter.com/XXfa3yvBlY
— ANI (@ANI) August 21, 2020
Read More :