‘బిగ్‌బాస్‌3’లో చివరి వరకూ ఉండేది ఈ ముగ్గురేనంట..?

బిగ్‌బాస్‌ సీజన్ 3.. ఊహించినట్టుగానే ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. మొదటి ఎపిసోడ్‌నే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిందని కింగ్ నాట్ ట్వీట్ చేసి మరీ తెలిపాడు. కాగా.. ముందు పలకరింపులు.. ఆ తర్వాత అలకలతో.. మొదలైన షో.. గొడవలవరకూ వెళ్లింది. అనంతరం ఎలిమినేషన్స్ అంటూ.. బిగ్‌బాస్ ఓ రాయి వేశాడు. దీంతో.. ఇంటి సభ్యులంతా గందరగోళంలో పడ్డారు. ఈ సంగతి అటు ఉంచితే.. ఈ మధ్య సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ 3 హౌస్‌లో చివరి […]

'బిగ్‌బాస్‌3'లో చివరి వరకూ ఉండేది ఈ ముగ్గురేనంట..?
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 4:30 PM

బిగ్‌బాస్‌ సీజన్ 3.. ఊహించినట్టుగానే ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. మొదటి ఎపిసోడ్‌నే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిందని కింగ్ నాట్ ట్వీట్ చేసి మరీ తెలిపాడు. కాగా.. ముందు పలకరింపులు.. ఆ తర్వాత అలకలతో.. మొదలైన షో.. గొడవలవరకూ వెళ్లింది. అనంతరం ఎలిమినేషన్స్ అంటూ.. బిగ్‌బాస్ ఓ రాయి వేశాడు. దీంతో.. ఇంటి సభ్యులంతా గందరగోళంలో పడ్డారు. ఈ సంగతి అటు ఉంచితే.. ఈ మధ్య సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ 3 హౌస్‌లో చివరి వరకూ ఉండేది వీరేనని.. వారిలో ఎవరో ఒకరు టైటిల్ కొట్టడం ఖామయని సమాచారం.

అయితే.. తాజాగా.. శ్రీముఖి బిగ్‌‌బాస్‌లో చివరివరకూ ఉండదనే.. గాసిప్స్ ఊపందుకున్నాయి. ఆ తర్వాత ‘శ్రీముఖి ఆర్మీ’ అని సోషల్ మీడియాలో.. ఓ ఆర్మీ కూడా తయారైయింది. కాగా.. బిగ్‌బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్‌‌ కూడా.. ఇన్‌డైరెక్ట్‌గా శ్రీముఖికి సపోర్ట్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోన్నాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో‌ బిగ్‌బాస్‌లో ఉండేది ఈ ముగ్గురే అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో తెలుసుకోవాలని మీకూ ఉంది కాదా..! ఇంకెవరు…? మన రాములమ్మ.. శ్రీముఖి, అలాగే.. వరుణ్ సందేశ్, వితికా షేరు జంటా. అయితే.. సోషల్ మీడియా లెక్కల ప్రకారం.. వీళ్ల ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా టైటిల్‌ను ఇంటికి పట్టికెళ్తారంట. కాగా.. ఈ సారి ఎలిమినేషన్‌లో ఎవరుంటారో..? ఎవరు బయటకి వెళ్తారో..? ప్రేక్షకుల నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. నాగార్జున రావాల్సిందే.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??