Bandi Sanjay: త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు!

కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్‌ వైఖరి తెలపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

Bandi Sanjay: త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు!
Bandi Sanjay
Follow us

|

Updated on: Jul 16, 2021 | 4:57 PM

Bandi Sanjay hot comments on KCR, Jagan: కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్‌ వైఖరి తెలపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జల వివాదం లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏ ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రావాల్సిన నీటి వాట గురించి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ యధేచ్చగా జల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతామని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల సీఎంలు కమీషన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2015 ఒప్పందం ప్రకారం.. తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సిఉంటే.. ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నారు అని నిలదీశారు. రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు రెండు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంల హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

Read Also…

  TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్.. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

PM Narendra Modi: కరోనా కట్టడికి నాలుగు ఫాయింట్‌ ఫార్ములా.. రాష్ట్రాలకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు