నల్గొండ: బస్స్టాప్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మాల్ బస్టాండ్లో ప్రయాణికుల పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దంపతులు బస్ పాయింట్ వద్ద హైదరాబాద్ బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా వృద్దుడికి రెండు కళ్ళు విరగడంతో.. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ని 108లో ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మాల్ బస్టాండ్లో ప్రయాణికుల పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దంపతులు బస్ పాయింట్ వద్ద హైదరాబాద్ బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా వృద్దుడికి రెండు కళ్ళు విరగడంతో.. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ని 108లో ఆసుపత్రికి తరలించారు.