సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి: ఆందోల్ మండలంలోని అల్మాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా..ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Follow us

|

Updated on: Apr 12, 2019 | 4:01 PM

సంగారెడ్డి: ఆందోల్ మండలంలోని అల్మాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా..ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.