బ్రేకింగ్: హుజూర్నగర్లో సైదిరెడ్డి ఘన విజయం.. సంబరంలో టీఆర్ఎస్
తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,624ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 2009 నాటి ఉత్తమ్ రికార్డును ఆయన బ్రేక్ చేశారు. మొదటి రౌండ్ నుంచి పద్మావతిపై ఆధిక్యం చూపిస్తూ వస్తోన్న సైదిరెడ్డి.. చివర్లో బంపర్ మెజార్టీని సాధించారు. ఓట్ల వారీగా చూస్తే.. టీఆర్ఎస్కు 1,12,796, కాంగ్రెస్కు 69,563, బీజేపీకి 2621, టీడీపీకి 1827, స్వతంత్ర అభ్యర్థి హెల్మెట్ గుర్తు సుమన్కు 2693ఓట్లు […]
తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,624ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 2009 నాటి ఉత్తమ్ రికార్డును ఆయన బ్రేక్ చేశారు. మొదటి రౌండ్ నుంచి పద్మావతిపై ఆధిక్యం చూపిస్తూ వస్తోన్న సైదిరెడ్డి.. చివర్లో బంపర్ మెజార్టీని సాధించారు. ఓట్ల వారీగా చూస్తే.. టీఆర్ఎస్కు 1,12,796, కాంగ్రెస్కు 69,563, బీజేపీకి 2621, టీడీపీకి 1827, స్వతంత్ర అభ్యర్థి హెల్మెట్ గుర్తు సుమన్కు 2693ఓట్లు పోలయ్యాయి.