Revanth Reddy: గాంధీ ఆసుపత్రికి చేరుకున్న రేవంత్ రెడ్డి.. పోలీసుల వలయాన్ని చేధించి మరీ..
Revanth Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దుర్ఘటనలో గాయపడ్డ ఆందోళన కారులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లి వారిని కలిశారు. అయితే...
Revanth Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దుర్ఘటనలో గాయపడ్డ ఆందోళన కారులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లి వారిని కలిశారు. అయితే అంతకు ముందు గాంధీ ఆసుపత్రికి రేవంత్ రెడ్డి రానున్నాడన్న సమాచారం నేపథ్యంలో, అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల వలయాన్ని చేధించిన రేవంత్ రెడ్డి ఎట్టకేలకు గాయపడిన ఆందోళన కారులను పరామర్శించారు..
Latest Videos
Latest News