లాక్‌డౌన్‌ బేఖాతరు.. కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్‌..!

కరోనా వైరస్‌ విస్తరణ నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అయితే ఈ లాక్‌డౌన్‌ను చాలా చోట్ల బేఖాతరు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ బేఖాతరు.. కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 2:42 PM

కరోనా వైరస్‌ విస్తరణ నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అయితే ఈ లాక్‌డౌన్‌ను చాలా చోట్ల బేఖాతరు చేస్తున్నారు. మామూలు రోజుల్లో లాగానే వాహనాలతో జనం బయటకు వస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భారీ సంఖ్యలో జనం బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉండటంతో కూకట్‌పల్లి వై జంక్షన్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ క్రమంలో సరైన కారణం లేకుండా బయటకు వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

Read This Story Also: టాస్క్‌ కంప్లీట్ చేసిన చెర్రీ.. ఎవరెవరికి సవాల్ విసిరారంటే..!

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ