ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం..రెండు నిండు ప్రాణాలు బలి

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఎ బొల్లారం మున్సిపల్ కార్యాలయం ముందు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుండి వస్తున్న టిప్పర్ ఢీకొన్న ఘటనలో సైదుల్‌రెడ్డి, లక్ష్మి అనే ఇద్దరు మృతి చెందారు. రోడ్డుపై ఆపిన ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో డోర్ తియ్యగా డోర్ తగిలి.. వెనుక నుండి వస్తున్న టిప్పర్ కింద పడడంతో  బైక్  నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. […]

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం..రెండు నిండు ప్రాణాలు బలి
Follow us

|

Updated on: Apr 26, 2019 | 6:19 PM

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఎ బొల్లారం మున్సిపల్ కార్యాలయం ముందు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుండి వస్తున్న టిప్పర్ ఢీకొన్న ఘటనలో సైదుల్‌రెడ్డి, లక్ష్మి అనే ఇద్దరు మృతి చెందారు. రోడ్డుపై ఆపిన ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో డోర్ తియ్యగా డోర్ తగిలి.. వెనుక నుండి వస్తున్న టిప్పర్ కింద పడడంతో  బైక్  నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడ్డ లక్ష్మిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. కాగా యాక్సిడింట్ దృష్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.