మరోసారి కలకలం సృష్టించిన ఎలుగుబంటి..

జంతువులు జనావాసాల్లోకి దూసుకు వస్తున్నాయి. తాజాగా.. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా నాగారంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. పశువుల మందపై పంజా విసిరింది. రెండు ఎద్దులపై దాడి చేసింది. ఎలుగుబంటిని పసిగట్టిన స్థానికులు దానిని తరిమికొట్టబోయారు. అంతే.. జనంపై విరుచుకుపడింది ఎలుగు బంటి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో సాహెబ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

మరోసారి కలకలం సృష్టించిన ఎలుగుబంటి..
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2019 | 11:59 AM

జంతువులు జనావాసాల్లోకి దూసుకు వస్తున్నాయి. తాజాగా.. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా నాగారంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. పశువుల మందపై పంజా విసిరింది. రెండు ఎద్దులపై దాడి చేసింది. ఎలుగుబంటిని పసిగట్టిన స్థానికులు దానిని తరిమికొట్టబోయారు. అంతే.. జనంపై విరుచుకుపడింది ఎలుగు బంటి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో సాహెబ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.