చదువుల సరస్వతి ఐశ్వర్య రెడ్డి సూసైడ్ నోట్, చివరికోరిక

చదువుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యకు పాల్పడింది హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి. తన అసమాన్యమైన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించి చదువుకుంటున్న ఆమె, అర్థాంతరంగానే తన తనువు చాలించుకుంది. ఈ సందర్భంగా తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో చెబుతూ ఒక లేఖకూడా రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి చివరికోరిక ఏంటంటే, కనీసం ఒకేడాది అయినా స్కాలర్ షిప్ వచ్చేలా […]

చదువుల సరస్వతి ఐశ్వర్య రెడ్డి సూసైడ్ నోట్, చివరికోరిక
Follow us

|

Updated on: Nov 09, 2020 | 1:46 PM

చదువుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యకు పాల్పడింది హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి. తన అసమాన్యమైన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించి చదువుకుంటున్న ఆమె, అర్థాంతరంగానే తన తనువు చాలించుకుంది. ఈ సందర్భంగా తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో చెబుతూ ఒక లేఖకూడా రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి చివరికోరిక ఏంటంటే, కనీసం ఒకేడాది అయినా స్కాలర్ షిప్ వచ్చేలా చూడండి అంటూ రాసింది. తన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందుల్ని కొంతైనా తొలిగించేందుకు ఆ ప్రస్తావన చేసింది.  ఆ లేఖ పూర్తిపాఠం ఇక్కడ చూడొచ్చు.   తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచిపోయింది