బల్దియా ఫైట్‌లో దేత్తడి అంటున్న రాజకీయ పార్టీలు.. ముగిసిన నామినేషన్ల ఘట్టం

బల్దియా ఫైట్‌లో రాజకీయ పార్టీలు దేత్తడి అంటున్నాయి. అభివృద్ధి మంత్రం టీఆర్ఎస్‌ జపిస్తుంటే, సెంటిమెంట్‌ అస్త్రం బయటకు తీసింది బీజేపీ. బస్తీమే సవాల్‌ అంటూ కమలనాథులు అని అంటుంటే, ఆరేళ్లలో హదరాబాద్‌కు ఏం చేశారో చెప్పండి అంటూ గులాబీ ప్రశ్నిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠం కోసం జరుగుతున్న యుద్దంలో- ముఖ్యంగా ఏయే అంశాలు ఫోకస్‌ అవుతున్నాయి? వాస్తవానికి ఓటర్‌ కోరుకుంటున్నదేమిటి? పార్టీలు మాట్లాడుతున్నది ఏంటి? అన్నదే ఇప్పుడు చౌరస్తాలో చర్చనీయాంశం అయింది. ఈ మధ్యాహ్నం 3 గంటలతో […]

బల్దియా ఫైట్‌లో దేత్తడి అంటున్న రాజకీయ పార్టీలు.. ముగిసిన నామినేషన్ల ఘట్టం
Follow us

|

Updated on: Nov 20, 2020 | 3:14 PM

బల్దియా ఫైట్‌లో రాజకీయ పార్టీలు దేత్తడి అంటున్నాయి. అభివృద్ధి మంత్రం టీఆర్ఎస్‌ జపిస్తుంటే, సెంటిమెంట్‌ అస్త్రం బయటకు తీసింది బీజేపీ. బస్తీమే సవాల్‌ అంటూ కమలనాథులు అని అంటుంటే, ఆరేళ్లలో హదరాబాద్‌కు ఏం చేశారో చెప్పండి అంటూ గులాబీ ప్రశ్నిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠం కోసం జరుగుతున్న యుద్దంలో- ముఖ్యంగా ఏయే అంశాలు ఫోకస్‌ అవుతున్నాయి? వాస్తవానికి ఓటర్‌ కోరుకుంటున్నదేమిటి? పార్టీలు మాట్లాడుతున్నది ఏంటి? అన్నదే ఇప్పుడు చౌరస్తాలో చర్చనీయాంశం అయింది. ఈ మధ్యాహ్నం 3 గంటలతో అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో ఇక గల్లీల్లో- తూతూ మైమై అంటున్నాయి పార్టీలు. పార్టీల జెండాలు.. గ్రేటర్‌ అజెండాపై తగవులాడుతున్నాయి. 2016నాటి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తేడా చాలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ అభివృద్ధి- టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవసరం అన్న కోణంలో జరిగాయి. ఈసారి సీన్‌ మారింది. హైదరాబాద్‌కి వరద సాయం ఈ ఎన్నికల్లో ఫోకస్‌ అవుతోంది. హైదరాబాద్‌ను కేంద్రం ఆదుకోలేదనీ, రాష్ట్ర ప్రభుత్వమే 500 కోట్లు ప్రకటించిందనీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. వరదలొచ్చిన నెలరోజుల తర్వాత కేంద్ర బృందం వచ్చిందని విమర్శించారు. గల్లీల్లో ఉండేది గులాబీ జెండా అనీ, కాషాయజెండా కాదన్నారు. వరద బాధితులకు తాము పదివేల రూపాయల సాయం ఇస్తుంటే, బీజేపీ నేతలు అడ్డుకున్నారని గులాబీ గుస్సా అయింది. ఈ ఆరోపణలను ఖండించిన బండి సంజయ్‌ తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరద బాధిత కుటుంబానికి 25వేల రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు