ఆన్లైన్ తరగతులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో...

ఆన్లైన్ తరగతులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Follow us

|

Updated on: Aug 25, 2020 | 1:08 AM

Telangana Online Classes: కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కాగా, ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే అన్ లాక్ 4.0లో విద్యాసంస్థలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

అటు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని.. అలాగే ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష సెప్టెంబర్ 28,29 తేదీల్లో జరగనుంది. అటు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్, అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..