Breaking: కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. మూజువాణీ ఓటుతో కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
New Revenue Bill: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. మూజువాణీ ఓటుతో కొత్త రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అటు మజ్లీస్ పార్టీ శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సవరణలను ఉపసంహరించుకోవడంతో.. ఎలాంటి సవరణలు లేకుండానే సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ భూముల హక్కులు, పట్టాదార్ పాస్ బుక్ల బిల్లు 2020కి ఆమోదం రావడంతో.. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్లను తెలంగాణ ధరణీ పోర్టల్లోనే చేపట్టనున్నారు. ఎమ్మార్వోలకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు అప్పగించనున్నారు.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!
బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..