తెలంగాణలో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్..

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌ వెల్లడించారు. రెండ్రోజుల క్రితం చిన్నారి తండ్రితో పాటు నాన‌మ్మ‌కు కోవిడ్ సోకింది. తాజాగా చేసిన ప‌రీక్ష‌ల్లో చిన్నారికి కూడా క‌రోనా పాజిటివ్ అని తేలింది. మెరుగైన చికిత్స కోసం పసికందును గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారి నుంచి కొత్తగా ఈ ముగ్గురికి కరోనా వైరస్‌ అంటుకున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. దీంతో జిల్లా వాసులలో భయాందోళనలు […]

తెలంగాణలో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్..
Follow us

|

Updated on: Apr 07, 2020 | 5:54 PM

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌ వెల్లడించారు. రెండ్రోజుల క్రితం చిన్నారి తండ్రితో పాటు నాన‌మ్మ‌కు కోవిడ్ సోకింది. తాజాగా చేసిన ప‌రీక్ష‌ల్లో చిన్నారికి కూడా క‌రోనా పాజిటివ్ అని తేలింది. మెరుగైన చికిత్స కోసం పసికందును గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారి నుంచి కొత్తగా ఈ ముగ్గురికి కరోనా వైరస్‌ అంటుకున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. దీంతో జిల్లా వాసులలో భయాందోళనలు మొదలయ్యాయి. నిన్నటి వరకు మహబూబ్‌నగర్‌లో 7 కరోనా పాజిటివ్‌ కేసులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్