తెలుగు వార్తలు » సైన్స్ అండ్ టెక్నాలజీ » Page 107
భారతదేశంలో ఎన్నో సరస్సులు ఉన్నాయి. అయితే వాటన్నింటికీ పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఒక్క సరస్సు మాత్రం ఇప్పటికీ అనేక ప్రశ్నలను..
Aadhaar card Fact Check: ఆధార్.. భారతదేశ పౌరుడికి ఇది ఎంతో కీలకం. సమస్తం సమాచారం ఒక్క కార్డులోనే నిక్షిప్తమై ఉంటుంది. అందుకనే ఆధార్ కార్డు..
Redmi Launches K40 Series : వరుస లాంఛ్లతో అదరగొడుతున్న రెడ్మీ ‘K’ సిరీస్లో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ కె40, కె40 ప్రో,
Xiaomi set 3-Plants : దేశీయంగా తయారీ(మేకిన్ ఇండియా)కి ప్రాధాన్యతనిస్తూ చైనీస్ దిగ్గజం ఎంఐ తాజాగా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
భూమికి మనం ఏలియన్స్గా వచ్చామా..? మార్స్ మన సొంత ఊరా..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదండీ..? కానీ.. ఈ కొత్త వాదనలో నిజముందంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు..
Social Media Guidelines India: సోషల్ మీడియాను కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం గురువారం నాడు మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు,
Google Maps Dark Mode: టెక్ కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా సరికొత్త ఫీచర్లతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చిందే డార్క్ మోడ్ ఫీచర్...
ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుపై సబ్జెక్ట్స్ ఎక్స్ పర్ట్ కమిటీ బుధవారం చర్చించనుంది..
Credit Card Advantages: క్రెడిట్ కార్డుల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య
ఆన్లైన్ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ జరిగే సంభాషణలు ఇక నుంచి విభిన్న రీతిలో ఎన్క్రిప్ట్ చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నది. ఫేస్బుక్ ఈసీవో మార్క్ జుకర్బర్గ్ ఈ తాజా ఐడియాను తన బ్లాగ్లో పోస్టు చేశాడు. సురక్షితమైన ప్రైవేటు మెసేజ్ సర్వీసులు భవిష్యత్తులో మరింత పాపులర్ అవుతాయని జుకర్బర్గ్ అంచనా
టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరగగలదని కాంటర్ ఐఎమ్ఆర్బీ సంస్థ అంచనా… గ్రామాల్లో ఇంటర్నెట్ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక
బీజింగ్: ప్రపంచంలో తొలి రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివింది. చైనాలో తొలి మహిళా రోబో న్యూస్ రీడర్ వార్తలు చదివి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒక మహిళా యాంకర్లానే హావభావాలతో సహా ఆ రోబో వార్తలు చదివి ఆశ్యర్యపరిచింది. ఈ రోబోకు ‘జిన్ జియోమెంగ్’ అని పేరు పెట్టారు. ఈ రోబోకు పొడవాటి జుట్టు కాకుండా షార్ట్ హెయిర్ కట్ ఉంచారు.
మార్స్ గ్రహంపై ఏలియన్ ఆనవాలును శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్స్ ఎక్స్ప్రెస్ అనే ఉపగ్రహం ద్వారా ఈ సమాచారాన్ని వాళ్లు సేకరించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని ద్వారా మార్స్ గ్రహం లోలోపల ఒకప్పుడు నీరు భారీగా ఉండిందనడానికి సంబంధించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు పట్టుకోగలిగారు. నీటి ఆన�
టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటున్న తరుణంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనేవి ఇప్పుడు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే ముందుగా ట్రయల్స్ చేసేందుకు వారు పలు పరిశోధనలు చేపడుతున్నారు. ఒక్కసారి రోడ్డుపైకి వచ్చాక వాటి పనితీరులో లోపం రాక�
బెంగళూర్: టెక్నాలజీ భారీగా అభివృద్ధి చెందుతున్న ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు ఆరోగ్యం బాగోలేకపోతే.. ప్రక్కన ఉన్న హాస్పిటల్స్ కి వెళ్లడం కన్నా తమ చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్.. దానిలో ఉండే యాప్స్ ని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా హెల్త్ కు సంబంధించిన చాలా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అందరూ కూడా తమ ఇంటి దగ్గర �
సాధారణ ప్రయాణికులు సైత౦ అంతరిక్షానికి వెళ్లి వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవు. ఈ మేరకు ప్రముఖ క౦పెనీ ‘వర్జిన్ గ్రూప్’ సరికొత్త స్పేస్ ఫ్లైట్ను తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారిగా ఇద్దరు పైలట్లు, ఒక ప్రయాణికుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. త
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 25వ తేదీన వి15-ప్రో పేరుతో వివో ముబైల్ కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతోంది. ఫోన్ ధర రూ. 25వేల లోపే ఉండనుందట. అయితే ఈ ఫోన్ ఫీచర్స్ లీకయ్యాయి. బ్యాటరీ సామర్ధ్యం 3, 700ఎంహెచ్, ర్యామ్ 4జిబి, స్టోరేజ్ 64 జిబి, 24 మెగాపిక్సెల్ మెయిన్ స
స్మార్ట్ఫోన్లో పలు యాప్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్కు చేరవేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గుర్తించింది. యూజర్ల నెలసరి వివరాలు, శరీర బరువు, షాపింగ్ వివరాలు వంటి వివరాలను వినియోగదారులకు తెలియకుండా ఫేస్బుక్కు పంపిస్తున్నాయని ఈ జర్నల్ తెలిపింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన టూల్ ద్వార�
సోషల్ మీడియా వేదికగా కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను వేధిస్తున్న ఈ కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుపోతుంది. అభ్యంతరకరమైన మేసేజ్ లు, అశ్లీల వీడియోలు పంపి మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నారు. కాగా.. ఇలాంటి కేటుగాళ్లు వాట్సాప్ వేదికగా మరింత చెలరేగిపోతున్నారు. అయితే.. వీరికి చెక్ పెట్టేందుకు డిపార్ట్ మెం