జియో ఆప్ ను౦డి కొత్త ఫీచర్
రిలయన్స్ జియో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాను౦ది. గ్రూపు కాలింగ్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు కోసం గూగుల్ యాప్ స్టోర్లో ఒక కొత్త అప్లికేషన్ను అందిస్తోంది. దీని ప్రకారం జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) మాట్లాడుకోవచ్చు. ఇందులో లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ లాంటి ఇతర ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ యాప్ను అతి త్వరలోనే జియో […]
రిలయన్స్ జియో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాను౦ది. గ్రూపు కాలింగ్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు కోసం గూగుల్ యాప్ స్టోర్లో ఒక కొత్త అప్లికేషన్ను అందిస్తోంది. దీని ప్రకారం జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) మాట్లాడుకోవచ్చు. ఇందులో లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ లాంటి ఇతర ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ యాప్ను అతి త్వరలోనే జియో కస్టమర్లకు అందించనుంది.