కారెక్కిన టీడీపీ సీనియర్ నేత
హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ గూటికి చేరారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉగాది పర్వదినాన… సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మండవకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్కు చెందిన మండవ వెంకటేశ్వరరావు డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ గూటికి చేరారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉగాది పర్వదినాన… సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మండవకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్కు చెందిన మండవ వెంకటేశ్వరరావు డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.