రోజా.. నీ నాలుక సంగతి తేలుస్తా..!
సీఎం చంద్రబాబును విమర్శించిన వైసీపీ నాయకురాలు రోజా నాలుకను వేయి చీలికలుగా చేస్తామని హెచ్చరించారు టీడీపీ నేత దివ్యవాణి. కుక్కతోక వంకరలా.. ఎన్నికల వరకు మామూలుగా మాట్లాడిన రోజా ఇప్పుడు మళ్ళీ ఆడరౌడిలా మారిందన్నారు. ఏపీ పరువు తీసింది జగనా..? చంద్రబాబా..? అని ప్రశ్నించారు దివ్యవాణి. అవినీతికి పాల్పడి.. ఏపీకి అపఖ్యాతి తెచ్చింది జగనే అని అన్నారు.
సీఎం చంద్రబాబును విమర్శించిన వైసీపీ నాయకురాలు రోజా నాలుకను వేయి చీలికలుగా చేస్తామని హెచ్చరించారు టీడీపీ నేత దివ్యవాణి. కుక్కతోక వంకరలా.. ఎన్నికల వరకు మామూలుగా మాట్లాడిన రోజా ఇప్పుడు మళ్ళీ ఆడరౌడిలా మారిందన్నారు. ఏపీ పరువు తీసింది జగనా..? చంద్రబాబా..? అని ప్రశ్నించారు దివ్యవాణి. అవినీతికి పాల్పడి.. ఏపీకి అపఖ్యాతి తెచ్చింది జగనే అని అన్నారు.