టీడీపీ పార్లమెంటరీ మహిళా కమిటీల కొత్త అధ్యక్షులు వీళ్లే..
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. పార్టీ కమిటీలను వరుసగా ప్రకటిస్తూ క్యాడర్ లో నూతనోత్తేజం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్ని ప్రకటించగా.. తాజాగా ఏపీ టీడీపీ పార్లమెంటరీ మహిళా కమిటీల అధ్యక్షులను అనౌన్స్ చేశారు. మొత్తం 25 పార్లమెంట్ మహిళా కమిటీలను రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రకటించారు. స్థానం…. టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షుల పేర్లు ఈ విధంగా […]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పునర్వైభవమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. పార్టీ కమిటీలను వరుసగా ప్రకటిస్తూ క్యాడర్ లో నూతనోత్తేజం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్ని ప్రకటించగా.. తాజాగా ఏపీ టీడీపీ పార్లమెంటరీ మహిళా కమిటీల అధ్యక్షులను అనౌన్స్ చేశారు. మొత్తం 25 పార్లమెంట్ మహిళా కమిటీలను రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రకటించారు.
స్థానం…. టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.
విజయవాడ..చెన్నుపాటి ఉషారాణి
మచిలీపట్నం..తలసిల స్వర్ణలత
గుంటూరు..అన్నబత్తుని జయలక్ష్మి
నరసరావుపేట..దాసరి ఉదయశ్రీ
బాపట్ల..చందవోలు పృద్వి లత
ఒంగోలు..రావూరి పద్మజ
నెల్లూరు..పనబాక భూలక్ష్మి
చిత్తూరు..కర్జల అరుణ
తిరుపతి..చక్రాల్ ఉష
కడప..క్రాంతి శ్వేత రెడ్డి
రాజంపేట..కె. రామ తాతయ్య గారి అనసూయాదేవి
కర్నూలు..షేక్ ముంతాజ్
నంద్యాల..కమ్మరి పార్వతమ్మ
అనంతపురం..ముషీరా బేగం
హిందూపురం..పుత్తూరు సుబ్బరత్తమ్మ
శ్రీకాకుళం..తమ్మినేని సుజాత
విజయనగరం..సువ్వాడ వనజాక్షి
అరకు..వంతల రాజేశ్వరి
విశాఖ..సర్వసిద్ధి అనంతలక్ష్మి
అనకాపల్లి..అడారి మంజుల
కాకినాడ..సుంకర పావని
అమలాపురం..పెచ్చెటి విజయలక్ష్మి
రాజమండ్రి..మలే విజయలక్ష్మి
ఏలూరు..చింతల వెంకటరమణ
నర్సాపురం..పసుపులేటి రత్నమాల