మరి.. తోక ముడిచిన మీ ప్లేయర్స్ సంగతేమిటి? పాక్ ట్రోలర్స్కి కౌంటర్!
చెన్నై: వరల్డ్కప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర సెమీస్తో ముగిసింది. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనితో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైతే.. పాక్ అభిమానులు మాత్రం ఈ మూమెంట్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత్ క్రికెటర్లపై ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ కమెడియన్ యోగిబాబు తన ట్విట్టర్ ద్వారా పాక్ అభిమానులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇండియా ఓటమిని సెలబ్రేట్ […]
చెన్నై: వరల్డ్కప్ 2019లో టీమిండియా జైత్రయాత్ర సెమీస్తో ముగిసింది. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనితో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైతే.. పాక్ అభిమానులు మాత్రం ఈ మూమెంట్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత్ క్రికెటర్లపై ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ కమెడియన్ యోగిబాబు తన ట్విట్టర్ ద్వారా పాక్ అభిమానులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇండియా ఓటమిని సెలబ్రేట్ చేసుకునే ముందు మీ ఆటగాళ్ళకు సెమీ ఫైనల్ ఎలా చేరాలో చెప్పండి. గెలుపు లేదా ఓటమి ఏదైనా కావచ్చు.. మీ టీం కన్నా ఇండియా బెస్ట్ అని ట్రోలర్స్కు తన ట్వీట్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చాడు.
Well played #TeamIndia ?
Pakistan people before celebrating our loss first give advice to your team players how to enter in Semi-Final ??
Win or loose we r always better than your team #INDvsNZ
— Yogi Babu (@yogibabu_offl) July 10, 2019