తెలుగు విలువ వైసీపీకి తెలుసా? : పవన్

గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియంలో బోధనలు జరపాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలవురు సాహితివేత్తలు, తెలుగు పండితులు, నిపుణుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలని..విద్యాశాఖ అధికారులకు సీఎం సవరణను సూచించారు. అయినప్పటికి విమర్శలు తగ్గడం లేదు. తాజాగా ఈ ఇష్యూపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు […]

తెలుగు విలువ వైసీపీకి తెలుసా? : పవన్
Follow us

|

Updated on: Nov 11, 2019 | 5:23 AM

గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియంలో బోధనలు జరపాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలవురు సాహితివేత్తలు, తెలుగు పండితులు, నిపుణుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలని..విద్యాశాఖ అధికారులకు సీఎం సవరణను సూచించారు. అయినప్పటికి విమర్శలు తగ్గడం లేదు.

తాజాగా ఈ ఇష్యూపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ప్రయత్నం చేస్తుంటే..అధికార భాషాసంఘం ఏం చేస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.

భాషను, సంస్కృతిని ఎలా రక్షించుకోవాలో పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని పవన్..జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా 2017లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ రూపొందించిన ‘తొలిపొద్దు’ పుస్తకాన్ని పవన్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.

వైసీపీ నాయకత్వం తెలుగు భాష యెక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోగల్గితే..ఇటువంటి అర్థరహితమైన నిర్ణయం తీసుకునేవారు కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘అమ్మభాష’ ప్రాముఖ్యతను వివరిస్తూ రాసిన వ్యాసాన్ని ఆయన ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు. ఆ వ్యాసం వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించేదిలా ఉందని పవన్ పేర్కొన్నారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..