Zoom Bug: ఏమంటూ కరోనా మహమ్మారి మానవ జీవితాల్లోకి ప్రవేశించిందో టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వెరసి ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే జూమ్ వీడియో మీటింగ్ అప్లికేషన్కు ప్రాముఖ్యత బాగా పెరిగింది...
Zoom Five9 Deal: టెక్నాలజీ రంగంలో మరో భారీ ఒప్పందానికి సర్వం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ ఏకంగా సుమారు 14.7 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల లక్ష కోట్ల..
మహానాడు.. టీడీపీకి పెద్ద పండుగ ఇది. ఏటా రెండు మూడు రోజులపాటు అత్యంతకోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి దృష్ట్యా... ఈసారి మహానాడును ఈసారి రెండు రోజులకే కుదించారు.
చైనా మేడ్ జూమ్ని ఢీకొట్టేందుకు టెక్ కంపెనీలను రంగంలోకి దించింది కేంద్రం. జూమ్ యాప్కు ధీటుగా దేశీయ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ను రూపొందించేందుకు రెడీ అవుతోంది.
కరోనా మహమ్మారి దెబ్బ అన్ని రంగాలపై పడింది. చివరకు రాజకీయపార్టీలకు కూడా ఆ కష్టాలు తప్పడం లేదు. తెలుగుదేశంపార్టీ ప్రతియేటా ఘనంగా నిర్వహించే మహానాడు సమావేశాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో పార్టీ ముఖ్యనేతలు మహానాడు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన �
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జూమ్ యాప్ గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యాప్ సెక్యూరిటీ పరంగా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు.. వెంటనే ఈ యాప్ను ఉపయోగించడం మానేయాలని కూడా సూచించింది. అయితే వీడియో కాన్ఫరెన్స్కు అనుకూలంగా ఉన్న ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వాధికారులు కూడా ఉపయోగించే�