తెలుగు వార్తలు » YSRCP MP doubts on Former election commissioner letter
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ గౌతమ్సవాంగ్కి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు.