తెలుగు వార్తలు » ysrc
జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంకటరామ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమాజంలోని పలు వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. గతేడాది ఆటో, టాక్సీ వాలాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేశారు. తాజాగా ఆయన మరికొన్ని బడుగు వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటించినట్టు సమాచారం. టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ నదీజలాల పంపకంవంటి అంశాల్లో ‘ ఇచ్చి పుచ్చుకునే ‘ ధోరణిలో పరస్పరం ‘ స్నేహ భావం ‘ తో మెలగుతున్నప్పటికీ రాజకీయంగా బీజేపీతోనే వీరికి వచ్చిందో చిక్కు ! వీరి మధ్య గాఢమైన మైత్రికి కమలనాథులు గండి కొడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ పట్ల కేసీఆర్, జగన్ ఇద్ద
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు అయింది. ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీన్ని నిరసిస్తూ అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కరకట్ట వద్ద ఉన్న బాబు ఇంటికి చేరుకున�
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని 20వ వార్డులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ తగువులో జోక్యం చేసుకున్నందుకు లారీ డ్రైవర్ సలీమ్పై మరో వ్యక్తి చాకుతో దాడిచేశాడు. అది అతడి వీపులో దిగబడింది. బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రా�
కడపజిల్లా పులివెందులలో వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. అయితే ఈ మర్డర్ పై విచారణ, దర్యాప్తునకు సంబంధించి ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటికీ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. రోజురోజుకీ ఈ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతూ.. ‘ డీలా ‘ పడుతుండగా సీబీ�
నాన్న వై. ఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన ఆయన తనయుడు ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ మహాప్రస్థానంలో ఎన్నో మలుపులు.. ఎన్నో ఘట్టాలు.. ఒకటా ? రెండా ? ఆయన జీవితమే ఓ తెరచిన పుస్తకం అంటున్నారు ఆయన సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన పదేళ్ల అనంతరం తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలు
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి..ఇక ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎన్నడూ లేని టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకూ ఈ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు తమదేనని జబ్బలు చరచుకుంటూ వచ్చారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ..కేంద్రంలో ఎన్డీయే దే పై చేయి కావచ్చునని తేల్చి చెప్పాయి. దీంతో ముఖ్యంగా తటస్థ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. తమ వ్యూహాలను మా�
ఏపీ ఎన్నికల పోరులో ఎన్నో సందేహాలు..ఎన్నో మలుపులు..ఒక్కో జిల్లాలో ఒక్కోపొలిటికల్ హై డ్రామా ! రాయలసీమలో వైసీపీ అధినేత జగన్ కంచుకోట కడప జిల్లా విషయానికే వస్తే..ప్రధానంగా ముగ్గురు నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, రాజంపేట నేత మల్లికార్జునరెడ్�